17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

పరామర్శ..

22-10-2025 05:22 PM

ములకలపల్లి (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో ములకలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోతుగంటి క్రాంతి తమ్ముడు పోతుగంటి సిద్దయ్య ఇటీవల అనారోగ్య సమస్యతో మృతిచెందగా బుధవారం అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి మెచ్చా నాగేశ్వరరావు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కొయ్యల అచ్యుత్ రావు, కేవీ, తాటి పోతురాజు, తుర్రం శ్రీను, భాస్కర్ రావు, భూమయ్య, సోడే కేశవ రావు, నరేష్, కొండ్రు మధు, మండల యువజన విభాగ అధ్యక్షుడు తాటి ప్రవీణ్, చంటి, మడకం కృష్ణ మూర్తి, నరసింహ రావు, రావుల కృష్ణ, కుప్పల గోపి తదితరులు ఉన్నారు.