18 April, 2026 | 1:05 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

మాకెందుకివ్వరు వేసవి సెలవులు

25-04-2025 02:33 AM

కలెక్టరేట్ ముందు ధర్నా చేసి ఏవకు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్

మహబూబ్ నగర్ ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) : చిన్నారులకు, గర్భిణీ, బాలింతల ఆరోగ్య పోషకాలను అందిస్తూ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తూ శ్రమిస్తున్న అంగన్వాడీ టీచర్స్, హె ల్పర్స్ లకు ఎందుకు వేసవి సెలవులు ఇవ్వరని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ప్రశ్నించారు. గురువారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ ఏవో కు వారి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.

గతంలో మంత్రి సీతక్క తమకు హామీ ఇవ్వడం జరిగిందని మే నెల స మీపిస్తున్న నేటికీ జీవో విడుదల చేయలేదని తెలిపారు. మే నెల మొత్తం తమకు సెలవులు ప్రకటించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కురుమూర్తి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కవిత, సరోజ, గౌసియా, సుగుణ, సువర్ణ, గౌస్య, నరసమ్మ ,రేణుక, చంద్రకళ లక్ష్మీ రాజ్యలక్ష్మి,, నాగమణి, లీల ప్రభావతి పాల్గొన్నారు.