డిండి లిఫ్ట్ను రద్దు చేయాలి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : డిండి లెఫ్ట్ ను రద్దు చేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే లు అనిరుద్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, వంశీకృష్ణ, కమిటీ నేతలు ప్రభుత్వానికి లేఖ అందించారు. ఉమ్మడి జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే డిండి లిఫ్ట్ను రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.
16-05-2026