తాగునీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తాం
అలంపూర్, జూన్ 30: గత పది రోజులుగా అమరవాయి, మానవపాడు గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆయా గ్రామాల సర్పంచులు హుస్సేన్, రాజేంద్ర ప్రసాద్లు మంగళవారం గద్వాల్లో మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ ఈఈ పరమేశ్వరిని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
01-07-2026