17 April, 2026 | 3:29 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య

27-04-2025 12:00 AM

మహేశ్వరం, ఏప్రిల్ 26: ప్రియుడి మో జులో పడి ఓ వివాహత తన భర్త ప్రాణా లు తీసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండ లం దన్నారం గ్రామానికి చెందిన మంద ప్రవీణ్(36)తో 15ఏళ్ల క్రితం శిరీషతో వివా హమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ప్రవీణ్ ను తన ప్రియుడితో కలిసి హత్యచేసి, ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ తమ్ముడు శ్రీకాంత్ అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో శిరీషతో పాటు చెవులపల్లి మహేశ్, మరో మహిళ అలివేలును పోలీసులు విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.