15 June, 2026 | 10:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కార్మికులకు వేతనాలు రాక భిక్షాటన

15-09-2024 01:44 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు బిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేతనాలు చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. హలో కుటుంబాల కు నిత్యవసర  సరుకులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేక అప్పుల పాలు చేస్తున్నమని పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏఐటి యు సి నాయకులు. దశరథ్ బాలరాజు కార్మికులు పాల్గొన్నారు