10 April, 2026 | 5:43 PM

Breaking News

జిల్లాలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం పకడ్భందిగా నిర్వహించాలి   •   బంధాన్ని... బాధ్యతను మరచిన ఓ తల్లి   •   తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు   •   రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను   •   ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •  

కాలభైరవ ఆలయంలో పూజలు

10-04-2026 04:04 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కాలభైరవ ఆలయాన్ని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి శుక్రవారం సందర్శించారు. ఆలయంలో పూజలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు. దీప దూప నైవేద్య ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అడప విజయలక్ష్మి పోశెట్టి గారు మరియు కౌన్సిలర్లు sp రాజు,గోపు గోపి, ఆకుల రామకృష్ణ, లక్కాకుల హరీష్, చెనిగారపు నరేష్, మాజీ కౌన్సిలర్ గండ్రత్ రమణ, బద్రి శేఖర్ అడప సాయి కందుల మధు పవన్ విక్రమ్ నాగరాజు దినేష్,శివ నాని మరియు గల్లి పెద్దలు యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది మరియు గౌరవ వైస్ చైర్మన్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలుపడం జరిగింది.