29-05-2025 02:33:46 AM
సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మురళినాయక్ చిత్రపటలాలకు క్షీరాభిషేకం
గూడూరు. మే 28: (విజయ క్రాంతి ); మహబూబాబాద్ జిల్లా కేంద్రం నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ చిత్రపటాలకు గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకన్న మానుకోట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వాంకుడోత్ కొమ్మలు నాయక్ పాలాభిషేకం చేశారు.
బుధవారం గూడూరు బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వద్ద ఈ కార్యక్రమం జరగగా ఇంకా ఈ కార్యక్రమంలో గూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లికొండ మధు. మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చంటి స్వామి.* మహబూబాబాద్ జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి ఎండి రసూల్. ప్రచార కమిటీ అధ్యక్షులు ఎలమందల శ్రీనివాస్. మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సయ్యద్.
మండల కాంగ్రెస్ నాయకులు తంగళ్ళపల్లి సునీల్. బుర్ర జోగులు. ఎలమందల సమ్మయ్య. పేరాల సురేందర్. రాస మల్ల రాములు. కరీం.సూర మల్లయ్య. ఎండి హుస్సేన్. నాకెళ్లి వీరస్వామి. శివరాత్రి శ్రీను. మటన్ కుమార్.శివరాత్రి వెంకటేష్. తంగేళ్లపల్లి కృష్ణ.తోగరెల్లయ్య. టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లెపు నాగరాజు.
యూత్ కాంగ్రెస్ నాయకులు. షాజహాన్. బెజ్జం మధుకర్. ఆరకాల కళ్యాణ్. బోడ రవి వర్మ. వాంకుడోత్ సోమన్న. తులా కృష్ణ. తాళ్ల శ్రీనివాస్.మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.