15 June, 2026 | 8:22 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

గణపయ్యకు ఘన వీడ్కోలు

07-09-2025 01:32:21 AM   

గణపయ్యకు ఘన వీడ్కోలు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం సందర్భంగా శనివారం నిర్వహించిన శోభాయాత్రలో భారీగా పాల్గొన్న భక్తులు. పాతబస్తీలోని చార్మినార్ వద్ద శోభాయాత్రలో బాలాపూర్ భారీ వినాయకుడు. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. హెలిక్యాప్టర్ ద్వారా హైదరాబాద్ నగరంలో నిమజ్జనోత్సవాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి, అధికారులు

1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20