18 April, 2026 | 12:19 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

అమానుష ఘటన.. చెత్త బుట్టలో శిశువు

08-09-2024 12:56 PM

తిమ్మాపూర్  గ్రామంలో అమానుషం 

దుబ్బాక (విజయక్రాంతి): మనుషుల్లో మానవత్వం నానాటికీ నశించిపోతుంది. కనీకరం అనే భావనే లేకుండా పోతోంది. అభంశుభం తెలియని అప్పుడే పుట్టిన పసిగుడ్డు మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు సిద్దిపేట మెదక్ రహదారి  పక్కనే చెత్తకుప్పలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన శనివారం మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.పాప అరుపులు అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారని సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.