calender_icon.png 7 September, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశుమందిర్ లో ఘనంగా పౌర్ణమి యజ్ఞం

07-09-2025 07:17:48 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): స్థానిక కరీనగరంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్(Sri Saraswathi Shishu Mandir High School)లో పౌర్ణమి యజ్ఞం లోక కళ్యాణం కోసం నిర్వహించడం జరిగింది. శ్రీ శంకర్ ఆర్యన్ యజ్ఞం గావిస్తూ పౌర్ణమి ముగిసే సమయంలో చంద్ర గ్రహణం వస్తుంది కాబట్టి అందరూ బాగుండాలని అన్నారు. ఈ యాగంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, పులాల శ్యామ్, డా ఎలగందుల శ్రీనివాస్, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్, గోలి పూర్ణచందర్, కొత్తూరి ముకుందo, గట్టు రాం ప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకులాదేవి, పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి పాల్గొన్నారు.