17-06-2025 06:31:18 PM
భైంసా (విజయక్రాంతి): ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆక్రమించుకున్న చర్యలు ఉంటాయని బైంసా ఆర్డిఓ కోమల్ రెడ్డి(RDO Komal Reddy) తెలిపారు. మంగళవారం కుబీర్ మండల కేంద్రంలో ప్రభుత్వస్థలాల్లో ఆక్రమించుకొని ఉన్న టేల దుకాణాలు తొలగించారు. ఇకనుండి ఆ భూమికి రక్షణ ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్ సింగ్ పిఓపిఆర్డి సాగర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.