30 June, 2026 | 11:53 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మల్లన్నను దర్శించుకున్న అదనపు కమిషనర్

07-04-2025 12:26 AM

 చేర్యాల, ఏప్రిల్ 6: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున  స్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ జ్యోతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి కే రామాంజనేయులు స్వామివారి శేష వస్త్రములు, చిత్రపటంతోపాటు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహా దేవుని మల్లికార్జున్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు సురేందర్, శ్రీరాములు పాల్గొన్నారు.