30 June, 2026 | 10:58 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

07-04-2025 12:23 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 6 : బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నాయకులు, శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. బీజేపీ ఆవిర్భవించిన ప్పటి నుంచి దేశం, ప్రజల కోసం పనిచేస్తున్న తీరును వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు, రామచంద్రాపురం, తెల్లాపూర్, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.