12 March, 2026 | 10:08 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అమృత్ 2.0 ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి

04-11-2024 12:55 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ ఐటీ టవర్ సమీపంలో ఫిల్టర్ బెడ్ వద్ద అమృత్ 2.0 ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజాయ్, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమృత్ పథకం గురించి వివరించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావుతో కలిసి అమృత్ 2.0 పథకం కింద 145 కోట్లతో చేపట్టిన వాటర్ ప్రాజెక్టును భూమి పూజ చేసిన కేంద్రమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న సూడా ఛైర్మెన్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ పట్టణ కార్పొరేటర్లు, బీజేపీ శ్రేణులు.