28 June, 2026 | 12:11 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

04-08-2024 03:51 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి, రేచిని మధ్య గల రైల్వే లైన్ పై శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని గూడ్స్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. 30 సంవత్సరాల వయసు గల మృతుడు పూలరంగచొక్క, తెల్లని ప్యాంటు ధరించి ఉన్నాడు. మంచిర్యాల రైల్వే ఎస్సై కేంసారం సంపత్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చూరీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు 8328512176, 9490871874 నెంబర్లలో సంప్రదించాలని రైల్వే ఎస్సై కోరారు.