17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కొండగట్టుకు పాదయాత్ర

08-04-2025 04:42 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆంజనేయ స్వామి దీక్షాపరులు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారు. కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో  ప్రధాన అర్చకుడు శిరీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్ర విజయవంతం కావాలన్నారు. పాదయాత్రగా బయలుదేరిన వారిలో చిప్ప కిరణ్, సైదం అంజన్న, రాపర్తి ప్రశాంత్, నికురే లహన్చు, రాజేశ్వర్, బుచ్చయ్య, సుధీర్, రమేష్, చిన్ను, రాజు ఉన్నారు.