2 May, 2026 | 6:53 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

సిద్ధుపై మరో ఫిర్యాదు

04-10-2024 01:22 AM

బెంగళూరు, అక్టోబర్ 3: ముడా కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమం త్రి సిద్ధరామయ్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మరో ఫిర్యాదు అందింది. ముడా కుంభకోణానికి సం బంధించిన సాక్ష్యాధారాలను సిద్ధరామయ్య నాశనం చేశారని ఈ కుంభకోణంపై మొదట ఫిర్యాదు చేసిన ప్రజావేగుల్లో ఒకరైన ప్రదీప్‌కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పేరు ను కూడా చేర్చారు. ఈ స్కాం రాజకీయ ప్రేరేపితమని సిద్ధరామయ్య మరోసారి కొట్టిపారేశారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.