20-06-2025 01:14:16 AM
తాడ్వాయి, జూన్, 19 (విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకున్నారు ఈ సందర్భంగా ఏఈఓ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు శుక్రవారం వరకే దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వము అందించే రైతు భరోసాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు