3 July, 2026 | 5:54 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్.. పాల్గొన్న రాహుల్ గాంధీ

26-04-2025 03:53 PM

హైదరాబాద్: హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్(Bharat Summit)2025 శనివారం కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఆధ్వర్యంలో రెండో రోజు భారత్ సమ్మిట్ జరుగుతోంది. భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. విదేశీ ప్రతినిధులు హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ లో పాల్గొన్నారు. వివిధ అంశాలపై భారత్ సమ్మిట్ లో చర్చలు కొనసాగుతున్నాయి. బహుళత్వం-వైవిధ్యం, పోలరైజేషన్ ను అధిగమించడం, వేగవంతమైన న్యాయం, అనిశ్చితికాలంపై ఆర్థిక న్యాయం, ప్రపంచ శాంతి, న్యాయం అనే అంశాలపై భారత్ సమ్మిట్ లో చర్చిస్తున్నారు.