15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

26-06-2025 12:29 AM
  1. నిందితుల నుంచి రూ.30 లక్షలవిలువచేసే 15 బైకులు స్వాధీనం

వివరాలు వెల్లడించిన మాదాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్

శేరిలింగంపల్లి,జూన్ 25:సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మియాపూర్ పోలీసులు రట్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మా దాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

చదువు మానేసిమద్యానికి బానిసగా మారిన నలుగురుశ్రీకాంత్, కుంభ వెంకటేశ్వర్లు,నల్లగొండ వేణు, ఎరువా గంగాధర్ లు చోరీల బాట పట్టారు. ఆయా కాలనీలో హ్యాండిల్ లాక్ లేని ద్విచక్ర వాహనాలే వీళ్ళ టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను పక్కా రాష్ట్రం ఆంధ్రా ప్రదేశ్ కు తీసుకెళ్లి అ మ్మేస్తున్నారు.. అదేవిధంగావాహనాల విడిభాగాలను కుడా అమ్ముతున్నారు.

నిందితులపై కమిషనరేట్ పరిధిలోని బేగంపేట్,కేపిఎచ్ బీ, చందానగర్,మాదాపూర్, మియాపూర్ పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు నమోదు అయ్యాయి. రూ. 30 లక్షల విలువైన 15 బైక్ లను స్వాధీనం చేసుకొని 4 గురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డీసీపీతెలిపారు..