03-06-2025 12:00:00 AM
నిర్మల్ జూన్ 2 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతా ల్లో నిలిపి ఉన్న బైక్లను దొంగిలించిన ముగ్గురు దొంగలను పోలీసులు అరె స్ట్ చేశారు. సోమవారం పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన జాదవ్ గంగాధర్, దిగంబర్, గణేష్లు అనుమానాస్పదం గా కనబడటంతో వారిని విచారించగా.. 8 బైకులు చోరీ చేసినట్లు ఓప్పుకున్నారని తెలిపారు.
దొంగల నుంచి బైకులను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసిన పట్టణ సీఐతో పాటు పోలీసులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సమ్మ య్య సాయికృష్ణ సిబ్బంది ఉన్నారు.