21 August, 2026 | 12:23 PM

Breaking News

రాజీవ్ గాంధీ దేశానికే ఆదర్శం   •   పాలిటెక్నిక్‌ల విలీనాన్ని విరమించుకోవాలి   •   భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం... మహిళలు ప్రత్యేక పూజలు   •   ఆటోనగర్ ఏర్పాటుకు నూతన కార్యవర్గం ఎన్నిక   •   వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు   •   ఒకే విగ్రహం.. రెండు నివాళులు..! కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ   •   కేసముద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో   •   హెచ్.సి.యూలో సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన సర్పంచ్   •   ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో లబ్ధిదారుల్ని తికమక పెట్టదు   •   అమెరికా పర్యటన కొనసాగించండి... అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం   •  

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

14-06-2024 01:04 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై శుక్రవారం కేసు నమోదైంది. పేట్బషీరాబాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు రాజశేఖర్రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పేట్బషీరాబాద్లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేరి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చి వేశారని శేరి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. 

.