30 June, 2026 | 10:05 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రాజాసింగ్‌పై కేసులు

10-04-2025 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్  9(విజయక్రాంతి) : గోషామహల్ ఎ మ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేశారు. ధూల్‌పేట్ లో ఇటీవల నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్రలో డీజేలు, విని యోగించడం, అభ్యంతరకర పదజాలంతో మాట్లాడటంతో పోలీసులు కే సు నమోదు చేశారు. శోభాయాత్ర విషయంలో రెండు రోజుల క్రితమే ఆయనపై ఓ కేసు నమోదైంది.