15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వార్షికోత్సవం

10-04-2025 12:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): అసిఫ్‌నగర్ దత్తాత్రేయ కాలనీలో ఉన్న ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ఇటీవల ద త్తాత్రేయ కమ్యూనిటీ హాల్‌లో వార్షికోత్స వం, గ్రాడ్యుయేషన్ డేను వేడుకగా నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉ పాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చి న్నారుల ఉత్సాహభరిత ప్రదర్శనలు అందరినీ అలరించాయి. యూకేజీ విద్యార్థుల గ్రా డ్యుయేషన్ కార్యక్రమం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రులు తమ పిల్లలు గ్రాడ్యుయేట్ అవుతుండటం చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్వేత మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ, విశ్వాసంతో ఎదుగుతారన్నారు. వారి విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స హకారం చాలా అవసరమని చెప్పారు.