16 April, 2026 | 11:54 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

వృద్ధురాలి మెడలోంచి పుస్తెలతాడు అపహరించిన దుండగులు

01-06-2025 09:01 AM

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో ఘటన

ఇబ్రహీంపట్నం: రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధురాలి మెడలోంచి బంగారు పుస్తెలతాడను(Chain snatching) గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, నోముల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (70), ఇబ్రహీంపట్నం మంచాల్ రోడ్డులో ఉదయం ఆకుకూరల మార్కెట్ నుండి బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళుతుండగా ఆమె మెడలోంచి సుమారు 3 తులాల పుస్తెలతాడను గుర్తు తెలియని దుండగులు అపహరించి అక్కడి నుంచి ఊడయించారు. చోరీకి పాల్పడిన వారు కారులో వచ్చినట్లు సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.