01-10-2025 01:43:52 AM
రేవంత్రెడ్డిని కలిసి అందజేసిన క్రికెటర్ తిలక్వర్మ
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): భారత యువ క్రికెటర్ తిలక్వర్మ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మను సీఎం అభినంధించి సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్, జెర్సీని తిలక్ వర్మ బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర ్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరా జు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రె డ్డి తదితరులున్నారు.