15 March, 2026 | 10:51 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

బాలల హక్కులను రక్షించాలి

17-04-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 16(విజయక్రాంతి):బాలల హక్కులను రక్షించాలని జిల్లా బాలల సంరక్షణ  విభాగం సోషల్ వర్కర్ డోంగ్రి  ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో పంచాయితీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి శాంతిలాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కమిటీ  సమావేశంలో బాలల హక్కులు, బాల్య వివాహా చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరీష్, మాజీ సర్పంచ్ దత్తు, మాజీ ఎంపీటీసీ రవీందర్, శేషాద్రి, పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు మూర్తి, సంగీత, విజ య లక్ష్మి, పెంటు బాయి, పద్మ ఉన్నారు.