17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్

26-12-2025 12:22 AM

చేగుంట, డిసెంబర్ 25 :మానవాళిని పాప విమోచనం చేయడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చారని, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడమే క్రిస్మస్ పండుగని పాస్టర్ రాజశేఖర్ అన్నారు. అనంతరం కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పాస్టర్ రాజశేఖర్ ను శాలువాతో సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మసాయిపెట్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మొహమ్మద్ ముజామిల్, కా షాబోయిన శ్రీనివాస్, అన్నం ఆంజనేయులు, బల్ రెడ్డి,కొండి శ్రీనివాస్, ప్రకాష్, చర్చ్ సభ్యులు కుమ్మరి లాజర్, కొండి జో సెఫ్, పీటర్, అకుల, నరేష్, బాలయ్య, ఇస్సా కు, రమేష్, పీటర్, పౌలు, గోపి పాల్గొన్నారు.