08-02-2026 04:17:28 PM
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటించారు. రేగొండ మండలం కొడవటంచకు చేరుకున్న ముఖ్యమంత్రి కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రజాపాలన-ప్రగతి బాట బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.