30-05-2025 09:04:41 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని సంగెం గ్రామంలో పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంత రావు(Collector Hanumantha Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, తహసిల్దార్ దశరథ పాల్గొన్నారు.