23 August, 2026 | 6:57 PM

Breaking News

వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •  

నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

23-08-2026 06:13 PM

బోథ్. ఆగస్టు 23 (విజయ క్రాంతి): మండలంలోని పొచ్చెర క్రాస్ రోడ్ వద్ద నడిరోడ్డుపై గుంత ఏర్పడింది దీంతో వాహనాలు నడిపేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నడి రోడ్డుపై ఉన్న గుంత ప్రమాదకరంగా మారడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ప్రయాణికులు అంటున్నారు. మూల మలుపు పైన ఉన్న ఈ గుంత వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని వాహన చోదకులు వాపోతున్నారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు కోరుతున్నారు.