పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి
గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) ప్రాజెక్టు అధికారి సూచించారు. సోమవారం ప్రాజెక్టు అధికారి మందమకరందు గిరిజన ప్రాథమిక పాఠశాల శాటిలైట్ సెంటర్ అర్జుని (కె), నార్నూరు మండలంలోని మల్కాపూర్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికల,
15-06-2026