ఏజెన్సీ ప్రాంతానికి అదనంగా 2000 ఇండ్లు మంజూరు చేయండి..
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలకు రెండో విడత లో అదనంగా 2వేల ఇందిరమ్మ ఇళ్లను మం జూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సీతక్క, వెడ్మ బొజ్జు పటేల్, ఆదివాసి ఎమ్మెల్యేల విజ్ఞప్తి చేశారు. బుధవారం రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహని ర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
02-07-2026