15 June, 2026 | 7:08 PM

Breaking News

సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •  

Districts - Adilabad

article_89908169.webp
యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి

యోగ అనేది దినచర్యలో భాగం కావాలని యోగ శిక్షకురాలు మునిగేల యోగిత ప్రోగ్రాం అధికారి ప్రీతం రాథోడ్ లు పిలుపునిచ్చారు. సోమవారం సోనాల మండల కేంద్రంలో యోగ అవగాహన ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ ఆసనాల వల్ల వ్యక్తిత్వం నియంత్రణలో ఉంటుందన్నారు.గర్భిణీలకు సాధారణ ప్రసవం జరిగేలా యోగ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ప్రతిరోజు ఉదయం సాయంత్రం. ఆయుష్ విభాగంలో యోగ ప్రత్యేకంగా మహిళలు వృద్ధులకు గర్భిణీలకు నేర్పించడం జరుగుతుందని ప్రోగ్రాం అధికారి పేర్కొన్నారు.జూన్ 12 నుండి 21 వరకు యోగ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .కార్యక్రమంలో ఆశ అంగన్వాడి వర్కర్లు పాల్గొనాలన్నారు.ర్యాలీలో పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

15-06-2026

article_60347286.webp
నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్,జూన్15(విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లను నాయకులతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే,నిర్మల్ డిసిసి అధ్యక్షులు వెడ్మ బోజ్జు పటేల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్, కాంగ్రెస్ నాయకుడు అరికిల్ల అశోక్, నాయకులు పాల్గొన్నారు.

15-06-2026