30 June, 2026 | 11:31 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు

08-08-2025 01:24 AM

పటాన్ చెరు(జిన్నారం), ఆగస్టు 7 : కులం పేరుతో దూషించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నిర్మాణ కార్యదర్శి కే అంబదాసు గురువారం తెలిపారు. గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారంలో వాటర్ మెన్ గా పనిచేసే మంత్రి గణేశ్ ను అదే గ్రామానికి చెందిన వ్యక్తి నీటి సరఫరా విషయంలో కులం పేరుతో దూషించి కించపరిచారని, దీనిపై బొల్లారం పోలీసులకు ఏఐఎస్‌ఎస్‌డీ నాయకులు, ఎస్సీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేసినట్లు అంబ దాసు తెలిపారు.