30 June, 2026 | 11:30 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పసుపు బోర్డు సాధించిన నిజామాబాద్ రైతులకు అభినందనలు: బండి సంజయ్

29-06-2025 04:08 PM

నిజామాబాద్: నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళన్ సభ ఏర్పాటు చేశారు. జిల్లాలోని వినాయక్ నగర్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం రైతు సమ్మేళన్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ఎంతో పోరాటం చేసి నిజామాబాద్ కు పసుపు బోర్డు పసుపు బోర్డు సాధించిన నిజామాబాద్ రైతులకు అభినందనలు తెలిపారు. పసుపు బోర్టు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు.