18 April, 2026 | 11:01 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

పసుపు బోర్డు సాధించిన నిజామాబాద్ రైతులకు అభినందనలు: బండి సంజయ్

29-06-2025 04:08 PM

నిజామాబాద్: నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళన్ సభ ఏర్పాటు చేశారు. జిల్లాలోని వినాయక్ నగర్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం రైతు సమ్మేళన్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ఎంతో పోరాటం చేసి నిజామాబాద్ కు పసుపు బోర్డు పసుపు బోర్డు సాధించిన నిజామాబాద్ రైతులకు అభినందనలు తెలిపారు. పసుపు బోర్టు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు.