22 May, 2026 | 8:44 PM

Breaking News

జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •  

కాంగ్రెస్ కార్యకర్త సస్పెన్షన్

04-10-2025 01:37 PM

కాటారం,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కార్యకర్తను సస్పెండ్ చేసినట్లు కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మండలంలోని దామరకుంట గ్రామానికి చెందిన గురెడ్డి శివ సాయి కృష్ణ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా సోషల్ మీడియా గ్రూపులలో పోస్ట్ లు పెడుతూ, పార్టీ అభివృద్ధికి నిరోధకముగా ఉన్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పైన, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించినట్లు స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలు పాటించాలని,  పాటించని వారు ఎవరైనా, ఎంతటి వారైనా వారి వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు