24 August, 2026 | 11:29 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

కూసుమంచి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

08-07-2026 10:57 AM

కూసుమంచి, జులై 8(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి(YSR birth anniversary celebrations) వేడుకలను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూసుమంచి  క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు  జొన్నలగడ్డ రవి కుమార్, కూసుమంచి గ్రామ సర్పంచ్ కొండ కృష్ణవేణి మహిపాల్,  పాలేరు గ్రామ సర్పంచ్ బాలాజీ, పోటు  లెనిన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొక్క ఉపేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొండ శ్రీనివాసరావు, ఎండి కలీం, మాజీ సర్పంచ్ చాట్ల పరుశురాం, తేజావత్ శ్రీనివాస్ నాయక్, తిరుమల రావు, వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండపర్తి సురేష్, తాళ్లూరి శేఖర్, రామ్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు