26-05-2025 12:00:00 AM
బెంగళూరులోనూ వ్యక్తి మృతి
ముంబై, మే 25: కరోనాతో బాధపడుతూ 21 ఏండ్ల వ్యక్తి థానే మున్సిపల్ కా ర్పొరేషన్ (టీఎంసీ) పరిధిలో శనివారం మ రణించాడు. టీఎంసీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. థానే నగరంలో కొత్తగా కేసులు వెలుగుచూశాయి. దీంతో యాక్టివ్ కేసుల స ంఖ్య 18కి చేరుకుంది.
కరోనాతో మరణించి న 21 ఏండ్ల వ్యక్తికి శు క్రవారం రాత్రి కరోనా పాజిటివ్గా తేలింది. బెంగళూరులో కూడా కరోనాతో బాధపడు తూ 84 ఏండ్ల వృ ద్ధుడు మరణించినట్టు వై ద్యులు తెలిపారు. కేరళ, తమిళనాడు, కర్ణాట క, మహారాష్ట్రల్లో కరోనా విజృంభిస్తోంది. భ యపడాల్సిన పని లేదని కేంద్రం ప్రకటించింది.