03-02-2026 06:49:21 PM
ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్లోని స్నేహపూర్ కాలనీలో 33 లక్షల రూపాయలతో వేస్తున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను నాచారం కార్పొరేట్ శాంతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు సిమెంట్ రోడ్డు పనులు పూర్తయ్యాని ఆమె పేర్కొన్నారు.