17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి

03-02-2026 06:49 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్లోని స్నేహపూర్ కాలనీలో  33 లక్షల రూపాయలతో వేస్తున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను నాచారం కార్పొరేట్ శాంతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  దాదాపు సిమెంట్ రోడ్డు పనులు పూర్తయ్యాని ఆమె పేర్కొన్నారు.