calender_icon.png 3 February, 2026 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి

03-02-2026 06:49:21 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్లోని స్నేహపూర్ కాలనీలో  33 లక్షల రూపాయలతో వేస్తున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను నాచారం కార్పొరేట్ శాంతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  దాదాపు సిమెంట్ రోడ్డు పనులు పూర్తయ్యాని ఆమె పేర్కొన్నారు.