30 June, 2026 | 10:39 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కార్పొరేట్లకు లాభాలు...పేదాలపై భారాలు...

12-04-2025 06:31 PM

కేంద్రం పాలనపై సీపీఎం మండిపాటు.. 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన చూస్తే కార్పొరేట్లకు లాభాలు.. పేదాలపై భారాలు.. మోపే విధంగా ఉందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచడాన్ని నిరసిస్తూ, పెంచిన ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం రణదివే నగర్ లో గ్యాస్ సిలెండర్ కట్టెల పోయితో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు మంజుల, లంక జమున ఆశన్న, అర్ఫా బేగం, నగేష్, విజయ, తదితరులు పాల్గొన్నారు.