17 June, 2026 | 8:36 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో భక్తుల సందడి

03-02-2025 12:00 AM

జుక్కల్ ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే వివిధ ప్రాం తాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకుని, ఆలయ పూజారి నుండి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

అనంతరం భక్తులు సామూహికంగా భోజనాలు చేశారు. మహారాష్ట్ర నుండి కూడా భక్తులు తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ పూజా కార్యక్రమం భక్తులంతా పెద్ద ఉత్సాహంతో పాల్గొన్నారు, పర్వదినంలా ఆలయ ప్రాంగణం కళకళలాడింది.