calender_icon.png 14 May, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

14-05-2025 08:43:27 AM

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి (Srivari Sarva Darshan) 3 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. 74,477 మంది భక్తులు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. 28,294 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.