04-11-2025 12:00:00 AM
							బోయినపల్లి, నవంబర్ 3(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రైతు వేదికలో సోమవారం ది వ్యాంగులకు అధికారులు ఉపకరణాలు పం పిణీ చేశారు. ఏ డి ఐ పి ఆర్బిఐ పథకం ద్వా రా దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో అర్హులైన దివ్యాంగులకు ఉపకార ణాలు సహాయ పరికరాలు అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారి ఆఫీసర్ లక్ష్మీరాజం, ఎంపీడీవో భీమా జయశీల, సిడిపిఓ సౌందర్య, ఏ సిడిపిఓ సుచరిత, ఐసిడిఎస్ సిబ్బందిఉన్నారు.