18 June, 2026 | 1:50 AM

గ్రామానికి స్వర్ణ రథం బహూకరించిన డాక్టర్

18-06-2026 12:19 AM

నిర్మల్ జూన్ 17 ( విజయక్రాంతి): నిర్మల్ పట్టణ చెందిన దేవేందర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు దేవేందర్ రెడ్డి బుధవారం లోలం గ్రామానికి స్వర్ణ రథ ఉచితంగా అందజేశారు. గ్రామంలో చనిపోయిన వారిని మోసకపోయేందుకు రెండు లక్షల విలువ చేస్తే ఈ రతాన్ని అందించి తన ఉదాహరణ చాటుకున్నారు. సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా సమాజ అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.