15 March, 2026 | 6:50 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ఆలయ నిర్మాణానికి దాతల విరాళం

19-04-2025 04:37 PM

రాజాపూర్: మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి శనివారం గుమ్మకొండ యాదిరెడ్డి రూ.50వేలు, గుమ్మకొండ నర్సింహారెడ్డి రూ.50 వేలు, RTC డ్రైవర్ సాకలి యాదయ్య రూ.25 వేలు, గుర్రంకడి యాదగిరి రూ.20 వేలు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ఆలయ నిర్మాణం కోసం దాతలు సహకరించి విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పుల్లారెడ్డి, యాదయ్య, మల్లయ్య, రామకృష్ణగౌడ్, రాంరెడ్డి, చంద్రయ్య, నర్సింలు, నారాయణ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, యాదగిరి, విష్ణు, యాదయ్య, నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.