17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నిరుపయోగంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

21-04-2025 01:55 AM

కామారెడ్డి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లాలో పలు మండల కేంద్రాల్లో గత ప్రభుత్వా హాయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో నిరూప యోగం గా మారాయి. ఇల్లు లేని నిరుపేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు  కేటాయించకపోవడంతో లబ్ధిదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో గత ప్రభుత్వ ఆయాంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. నిరుపేదలకు కేటాయించాల్సి ఉండగా లబ్ధిదారులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి కేటాయించలేదు. దీంతో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని కోరుతున్నారు.