4 May, 2026 | 3:19 PM

Breaking News

ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •  

గుంజపడుగులో జననాడి

10-08-2024 03:18 PM

జననాడి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న శ్రీను బాబు

మంథని(విజయక్రాంతి): గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి అక్కడిక్కడే సమస్యలను పరిష్కరించడం కోసమే జననాడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ యువనేత దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం మంథని మండలంలోని గుంజపడుగులో ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. ఆనారోగ్యంగా ఉన్న ప్రజల వివరాలు తెలుసుకొని, వివరాలు గురుంచి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. మంథని నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని, గ్రామ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.