17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి

26-04-2025 12:00 AM

నిర్మల్ ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : తెలంగాణలోని భక్తుల ఇలవేల్పుగా కొలిచే అడలి పోచమ్మ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్చార్జి మంత్రి సీతక్క సహకారంతో విచ్చేస్తామని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. శుక్రవారం అడవి ఆలయంలో నూతన పాలకవర్గ అధ్యక్షునిగా బుజా గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హాజరయ్యారు.

కొత్తగా ఏర్పాటు అయినా పాలక వర్గం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుం డా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పత్తిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నరసయ్య మాజీ జెడ్పిటిసి రోడ్డ మా రుతి సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ బురాజ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు.