calender_icon.png 31 May, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

29-04-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్ 28(విజయక్రాంతి): ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి లో పరిశీలించి వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు.సోమవార కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.