18 July, 2026 | 12:04 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు ఎస్కార్ట్ బెయిల్

01-07-2024 09:35 PM

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఎస్కార్ట్ బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. తల్లి మానసికంలో పాల్గొనేందుకు నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ప్రస్తుతం చంచల్ గూడ జైల్ లో ఉన్న రాధాకిషన్ రావు, మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు రెండు రోజుల పాటు బెయిల్ పై బయటకు రానున్నారు. రాధాకిషన్ రావు తల్లి సరోజినీ దేవి జూన్ 3వ తేదీన మృతి చెందారు. అనారోగ్య కారణాలతో జూన్ 2న రాత్రి కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మరునాడు తుదిశ్వాస విడిచారు.