19 May, 2026 | 7:05 PM

Breaking News

జైనూర్‌లో రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన సదస్సు   •   చెరువుల సుందరీకరణకు సహకరించాలి   •   ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు   •   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి   •   జిల్లాలో డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   తంగళ్లపల్లి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో పోస్టులు భర్తీ చేయాలి   •   విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు   •   సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు   •   పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి   •   కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు సాధించాలి   •  

చట్టాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

19-05-2026 06:02 PM

బోథ్,(విజయక్రాంతి): చట్టాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటేనే తప్పులు చేయకుండా ఉంటారని చట్టాలపై అవగాహన ఉండాలని న్యాయవాది పంద్రం శంకర్ పేర్కొన్నారు. మంగళవారం బోత్ మండలంలోని పాట్నాపూర్ మేడిగూడ ఇన్కర్పల్లి గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాది మాట్లాడుతూ మోటార్ వాహనాలు బాల్య వివాహాలు గురించి వివరించారు. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వివరించడం జరిగింది.